YS Jagan Mohan Reddy
1.6K views
1 months ago
పులివెందుల పర్యటనలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమస్యలు విని అండగా ఉంటానని భరోసా ఇచ్చాను. కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, టీడీపీ వాళ్లు అకారణంగా దాడులు చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పాను. #🟢వై.యస్.జగన్ #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్