2026 మార్చి... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ హయాంలో పెట్టిన బకాయిలన్నీ దాదాపు క్లియర్ చేసేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. గత జనవరిలో సీపీఎస్ ఉద్యోగులు, పింఛనుదారులకు 60 నెలల పాటు జగన్ బకాయిపెట్టిన కరువు భత్యాన్ని చెల్లించింది. ఈ మధ్యనే రూ.1500 కోట్ల జిపిఎఫ్ బకాయిలు క్లియర్ చేసింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్