Telugu Desam Party (TDP)
510 views
7 hours ago
2026 మార్చి... ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ హయాంలో పెట్టిన  బకాయిలన్నీ దాదాపు క్లియర్ చేసేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం. గత జనవరిలో సీపీఎస్‌ ఉద్యోగులు, పింఛనుదారులకు 60 నెలల పాటు జగన్ బకాయిపెట్టిన కరువు భత్యాన్ని చెల్లించింది. ఈ మధ్యనే రూ.1500 కోట్ల జిపిఎఫ్ బకాయిలు క్లియర్ చేసింది. #IdhiManchiPrabhutvam  #ChandrababuNaidu  #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్