JanaSena Party Telangana
802 views
12 days ago
ప్రజల ప్రాణాలతో ఆటలు వద్ద - గోదావరి కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ఆగ్రహం !! గోదావరిలో ఆంధ్ర పేపర్ మిల్స్ వ్యర్థ జలాలు కలిసే ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఏలూరు ఘటనను గుర్తు చేస్తూ “పరిశ్రమలు లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడకూడదు. గోదావరి తల్లి విషపూరితం కావడానికి ఎవరైనా కారణమైతే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు #🌾మన ఊరి పంటలు