TSNV
260 views
10 hours ago
కడప రిమ్స్ లో వంద మంది రోగులకు సరిపడా వసతి కల్పించగల భవనాన్ని వైసీపీ హయాంలో ఛారిటీ ట్రస్ట్ పేరిట ఆక్రమించాడు జగన్ మేనమామ, కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్ రెడ్డి. తర్వాత చూస్తే ఛారిటీ లేదు. అన్నదానం లేదు. సొంత ఇంటికి తాళాలు వేసుకున్నట్టుగా వేసేసుకున్నాడు. మరో పక్క రోగుల సహాయకులు నిలువ నీడ లేక అవస్థలు పడుతున్నారు. #PsychoFekuJagan #AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱