• ఏపీ ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్ల స్థాయికి చేరేలా చర్యలు చేపట్టాలి.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్ల పై సమీక్షలో సీఎం చంద్రబాబు
• మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పోషకాహారంగా రాగిజావ. మంత్రి లోకేష్ సమక్షంలో సత్యసాయి సేవా ట్రస్టుతో విద్యాశాఖ ఎం ఓ యూ
• 37 మంది ఉత్తమ టీచర్లకు అంతర్జాతీయ వైదికపై శిక్షణ. గ్లోబల్ స్టాండర్డ్స్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్
• గోదావరి పుష్కరాల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి .భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి ..అధికారులను ఆదేశించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ
• 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి, తమిళనాట విజయం సాధించిన విజయ్ కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు ,ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/O2rZd
#🆕Current అప్డేట్స్📢
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper