YS Jagan Mohan Reddy
599 views
1 days ago
చంద్రబాబు ప్రభుత్వంలో మానవత్వం లోపించి స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకి కోటి రూపాయలు పరిహారం ఇవ్వకపోతే.. 2029లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే నెల రోజుల్లో ప్రభుత్వం తరఫున ఆ పరిహారం బాధితులకు అందజేస్తాం. #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్