sruthi
641 views
4 days ago
జగన్ హయాంలో ప్రభుత్వం పంట కొనడమే అరకొర అన్నట్టు ఉండేది. ఒకవేళ ప్రభుత్వం పంటను కొన్నప్పటికీ కొనుగోలు డబ్బుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తీరు మారింది అంటున్నారు రైతులు. అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం. #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟡నారా లోకేష్ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟥జనసేన #🟢వై.యస్.జగన్