2024 ఆగస్టులో తుంగభద్ర డ్యామ్ 19వ నంబర్ గేటు కొట్టుకుపోయినప్పుడు నిపుణుడు కన్నయ్య నాయుడు ద్వారా స్టాప్లాక్ గేట్ అమర్చి నీరు వృథా కాకుండా కాపాడాం. తుంగభద్ర నదీ తీరం విజయనగర సామ్రాజ్యానికి, హంపీకి సహజ రక్షణ కవచంగా ఉంది. జోగులాంబ ఆలయం, హంపీ విరూపాక్ష ఆలయం, రాఘవేంద్రస్వామి మఠం వంటి పుణ్యక్షేత్రాలు ఈ నదీ తీరానే వెలిశాయి.
#TungaBhadraProject
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్