V News Telugu
553 views
1 days ago
రెండేళ్ల ప్రజా ప్రభుత్వం... సుపరిపాలనకు నిలువుటద్దం!సీఎం చంద్రబాబు గారి నాయకత్వంలో... ప్రజా సంక్షేమం, అభివృద్ధే పరమావధిగా పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సుపరిపాలనను అందిస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణే ధ్యేయంగా ఇటు అమరావతి, అటు విశాఖ, ఇటు రాయలసీమతో పాటు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే! #🟡తెలుగుదేశం పార్టీ