Telugu Desam Party (TDP)
766 views
21 days ago
రేపు అనగా జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ప్రయాణాలకు మోటార్ వాహనాలకు బదులుగా సైకిళ్లను, ఈ-సైకిళ్లను ఉపయోగించాలని టీడీపీ అధినేత చంద్రబాబుగారు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులారా! రండి... మన ప్రయాణాలకు సైకిల్ ఎక్కుదాం. చంద్రబాబు గారి పిలుపును అందుకుని పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిద్దాం. #WorldEnvironmentDay #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్