తల్లికి వందనం జాబితా రెడీ..
కందుకూరులో అర్హులైన విద్యార్థుల సంఖ్య 29,740
38.66 కోట్లు మంజూరు
జూన్ 12 నుండి పాఠశాలలో పునః ప్రారంభం కానున్నాయి..
జూన్ 19న తేదీన తల్లుల ఖాతాలో తల్లికి వందనం కూటమి ప్రభుత్వం జమ చేస్తుంది.
తల్లికి వందనం ద్వారా ఎంతోమంది నిరుపేదలైన విద్యార్థినీ, విద్యార్థులు చదువుకు దూరం కాకుండా చేస్తున్న ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు కూటమి నాయకులకు తల్లిదండ్రులు తరపున ధన్యవాదాలు 🙏
#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం