sruthi
869 views
14 days ago
కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి గారికి పూర్ణ కుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టు వస్త్రాలను, తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని సీఎం దంపతులు సమర్పించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. #kuppam #NaraBhuvaneswari #ChandrababuNaidu #AndhraPradesh #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟢వై.యస్.జగన్ #🟥జనసేన #🟡నారా లోకేష్