ఆక్వా రైతులకు శుభవార్త!రొయ్యల ఫీడ్ ధరల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రైతుల ఆందోళనలను గుర్తించి, వారి ప్రయోజనాలను కాపాడే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆక్వా రంగం బలోపేతం, రైతుల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
#🟡తెలుగుదేశం పార్టీ