vijayaanand
515 views
3 days ago
ఆక్వా రైతులకు శుభవార్త!రొయ్యల ఫీడ్ ధరల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. రైతుల ఆందోళనలను గుర్తించి, వారి ప్రయోజనాలను కాపాడే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆక్వా రంగం బలోపేతం, రైతుల అభివృద్ధే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. #🟡తెలుగుదేశం పార్టీ