Follow
DUDEKULA DASTAGIRI
@149574575
22,231
Posts
23,517
Followers
DUDEKULA DASTAGIRI
540 views
12 hours ago
రేపు ఇంటర్ ఫలితాలు: మంత్రి లోకేశ్ AP: రేపు (ఏప్రిల్ 15) ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయబోతున్నట్లు మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తామన్నారు. అందరికంటే ముందుగా Way2Newsలో వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
DUDEKULA DASTAGIRI
514 views
12 hours ago
SC హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే #ముత్తుముల #మార్కాపురంజిల్లా : #కొమరోలు పట్టణంలోని S C హాస్టల్ ను గౌ " ఎమ్మెల్యే శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా హాస్టల్ లో ఉన్న వసతులను సమగ్రంగా పరిశీలించారు.విశ్రాంతి గదులు, కిచెన్ రూములు, బాత్రూములు, మరుగుదొడ్లు, నిశితంగా పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ముఖ్యంగా త్రాగునీరు , మరుగుదొడ్లు పరిశుభ్రత లోపాలపై ఎమ్మెల్యే గారు అసంతృప్తి వ్యక్తం చేశారు.విశ్రాంతి గదులు మరియు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. అలాగే విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని హాస్టల్ సిబ్బందిని హెచ్చరించారు.విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని, సంబంధిత అధికారులను మందలించడం జరిగినది. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి వారితో తో కలిసి భోజనం చేశారు రుచి , నాణ్యత గురించి అడిగి తెలుసుకొని ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకోనిరావాలి అని విద్యార్థులకు తెలిపారు.విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో MEO , సంబంధిత అధికారులు , మండల పార్టీ నాయకులు తదితరులు ఆకస్మిక తనిఖీ లో పాల్గొన్నారు. #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #Teammuthumula #managiddalurmanamuthumula #ముత్తుముల_అశోక్_రెడ్డి #మనగిద్దలూరుమనముత్తుముల #గిద్దలూరు #giddalur #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
DUDEKULA DASTAGIRI
575 views
14 hours ago
పొట్టి శ్రీరాములు రేంజ్ లో ఫీలవుతున్నారు !! 3 రోజుకే గుడారం ఎత్తేశాడు 😆 అమరావతి లో 1000 ఎకరాలు కావాలంట .., 43 ఏళ్ళ వయసులో వేల కోట్ల ఆస్తులు .. , ఏ ఉద్యోగం చేస్తున్నాడో , ఏ వ్యాపారం చేస్తున్నాడో , ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఒకటీ చెప్పడు పదుల సంఖ్యలో ఎకరాల్లో ప్యాలెస్ బంగారు వాకిళ్ళు కిటికీలు కాంపలోనే స్విమ్మింగ్ పూల్ BC ల మీద ఇంత ప్రేమ ఉన్నోడు ఓ కంపెనీ పెట్టి భూమి అడిగితే ప్రభుత్వం ఇవ్వదా ?? ఆ కంపెనీలో బిసి లకు మాత్రమే ఉద్యోగం అని కండీషన్ పెడితే ఎవడైనా ఏమైనా అంటాడా ?? అన్నీ నాటకాలు దొంగ నాటకాలు .. ఐదేళ్ళు జగన్ రెడ్డి బిసీలను టార్చర్ చేస్తే రెస్పాండ్ అవలేదు .. ఈడిప్పుడు ఏషాలు వేస్తున్నాడు. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్
DUDEKULA DASTAGIRI
513 views
14 hours ago
#ఇష్టా_గోష్టి_లో_పాల్గొన్న_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా:#కొమరోలు మండలం అభివృద్ధిలో భాగంగా #రాజుపాలెం గ్రామంలో గిద్దలూరు శాసనసభ్యులు గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు గ్రామస్తులతో కాసేపు ఇష్టా గోష్టి లో పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామంలోని సమస్యల గురించి చర్చించి వాటిని త్వరలో పరిష్కారం చేస్తాను అని తెలిపారు అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అందరం కలిసి కట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థులను గెలిపించు కోవాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బోనెనీ వెంకటేశ్వర్లు , మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి స్థానిక, సొసైటీ బ్యాంక్ వైస్ చైర్మన్ బిజ్జం రవీంద్రా రెడ్డి, తోటా వెంకటేశ్వర్లు(మీ - సేవ) తదితర నాయకులు గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. #GiddalurTelugudesamparty #MuthumulaAshokReddy #Teammuthumula #managiddalurmanamuthumula #మనగిద్దలూరుమనముత్తుముల #giddalur #గిద్దలూరు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
DUDEKULA DASTAGIRI
535 views
18 hours ago
#అంబేద్కర్_జయంతి_వేడుకల్లో_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా : అంబేద్కర్ జయంతి సందర్భంగా #గిద్దలూరు పట్టణంలోని స్థానిక మండల రెవిన్యూ కార్యాలయం నందు డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారు మాట్లాడుతూ పేద, బడుగు బలహీనవర్గాల శ్రేయస్సు, దేశ అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. #AmbedkarJayanti #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
DUDEKULA DASTAGIRI
496 views
18 hours ago
#రిటైర్డ్_Meo_ను_పరామర్శించిన_ఎమ్మెల్యే_ముత్తుముల #మార్కాపురంజిల్లా :#గిద్దలూరు పట్టణంలోని పాండురంగారెడ్డి నగర్ లో ఉంటున్న Rtd Meo ముత్తుముల రామచంద్రా రెడ్డి గారు అనారోగ్యo కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తేలుకున్న గౌ శ్రీ #ముత్తుముల_అశోక్_రెడ్డి గారు వారి నివాసం వద్దకు వెళ్లి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని త్వరగా తీసుకోవాలని ఆరోగ్యం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు... కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు నాయకులు తదితరులు పాల్గొని పరామర్శించారు #MuthumulaAshokReddy #GiddalurTelugudesamparty #managiddalurmanamuthumula #మనగిద్దలూరుమనముత్తుముల #Teammuthumula #giddalur #గిద్దలూరు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
545 views
1 days ago
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న..సమసమాజ నిర్మాణం కోసం గళమెత్తిన గొప్ప దార్శనికుడు.. డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశానికి వారు చేసిన సేవలను స్మరించుకుందాం. #అంబేద్కర్_జయంతి #AmbedkarJayanti #ambedkar #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్
DUDEKULA DASTAGIRI
644 views
1 days ago
రాజధానిలో ఒక్క BC లకు మాత్రమే కాదు, SC, ST, ముస్లిం, కాపు, కమ్మ, రెడ్డి ఇలా అందరికి తలా 1000 ఎకరాలు కేటాయించాలి. - ప్రతి ఒక్కడు డబ్బులు ఉన్నాయి అని ఖర్చు పెట్టి పాపులర్ అయిపోదాం అనే, రెచ్చగొట్టడానికి నిరాహారదీక్షలు అంట. తెలుగు రాష్ట్రాలలో నిరాహారదీక్ష అనేది ఎప్పుడో కామెడీ అయిపోయింది. ఇప్పుడు దీక్ష చేసి ఉద్ధరించేది ఏంటి 😂😂 #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
509 views
1 days ago
*అర్ధవీడు కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు.* *మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (KGBV) పాఠశాలను గౌరవ శాసన సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ఆకస్మికంగా సందర్శించారు.* *ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న వసతులను సమగ్రంగా పరిశీలించారు.* *తరగతి గదులు, కిచెన్ రూములు, బాత్రూములు, మరుగుదొడ్లు, వాటర్ ప్లాంట్, అలాగే నూతన గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.* *విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ముఖ్యంగా తాగునీటి అందుబాటు, R.O. ప్లాంట్ పని తీరు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.* *ఈ సందర్భంగా పాఠశాలలో పరిశుభ్రత లోపాలపై ఎమ్మెల్యే గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరగతి గదులు మరియు ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు R.O. ప్లాంట్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు నిరంతరం అందించవలసిందిగా ఆదేశించారు.* *అలాగే, విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందిని హెచ్చరించారు.* *విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని, పునరావృతం అయితే చర్యలు తీసుకుంటామని, ప్రిన్సిపాల్‌ ను మందలించడం జరిగినది.* *విద్యార్థుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు. కార్యక్రమం లో ఎంపీడీఓ ఖాసీం పీరా గారు, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.* #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్