Follow
DUDEKULA DASTAGIRI
@149574575
23,075
Posts
24,182
Followers
DUDEKULA DASTAGIRI
540 views
23 hours ago
నిన్నటి రోజునా నా జన్మదిన సందర్బంగా స్థానిక Telugu Desam Party (TDP) కార్యాలయంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపిన నాదైవం, నియోజకవర్గ ప్రజల ఆశా దీపం, అభివృద్ధికి మారు పేరు Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy అన్న గారికి నా హృదయ పూర్వక ధన్యవాదములు. అలాగే నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీడీపీ కుటుంబసభ్యులు ఫోన్ , వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా విషెష్ తెలిపిన మీ అందరికి పేరు పేరునా నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపుతూ, మీరు నాకు ఇచ్చిన ప్రేమ, ఆప్యాయత, అనురాగం, సంతోషం ఇలాగే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటూ... మీకు ఎప్పటికి కృతజ్ఞతుడిగా వుంటానని తెలుపుతూ అందరికి నమస్కారం 🙏🙏🙏 నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన మా అన్న #ముత్తుముల_అశోక్_రెడ్డి గారికి ఎప్పటికి సేవకుడిగా ఉంటానని తెలుపుకుంటూ #జైతెలుగుదేశం మీ సేవకుడు : Dastagiri Dudekula Tdp #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
1.4K views
1 days ago
ఈరోజు స్థానిక Telugu Desam Party (TDP) కార్యాలయంలో నా అన్న Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుక జరుపుకోవడం చాలా ఆనందం, సంతోషంగా వుంది... అలాగే మీరు నామీద చూపే ప్రేమ, అభిమానానికి ఎప్పటికి మీకు, పార్టీకి బానిసనే... #thankyouanna #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
437 views
3 days ago
*సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో పాల్గొన్న ముత్తుముల క్రిష్ణ కిశోర్* *గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలం యడవల్లి గ్రామానికి చెందిన శ్రీ భవనం పుల్లారెడ్డి గారి నివాసంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గౌ. శ్రీ ముత్తుముల కృష్ణ కిశోర్ రెడ్డి గారు పాల్గొన్నారు.* *ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలియజేసి,కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు నెలకొనాలని శ్రీ సత్యనారాయణ స్వామిని ప్రార్థించారు.* *ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, నంది శ్రీనివాసులు, శ్రీధర్ రెడ్డి, భూమిరెడ్డి రామ చంద్రారెడ్డి, కడియం శేషగిరి, రాచర్ల మండల ప్రముఖులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు , పాల్గొన్నారు.* #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్
DUDEKULA DASTAGIRI
529 views
3 days ago
*ఒంగోలు నగరంలో అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకo భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల* *ఒంగోలు నగర పాలక సంస్థ పరిధిలో రూ.424.42 కోట్ల నిధులతో చేపట్టనున్న అమృత్ 2.0 సమగ్ర తాగునీటి పథకం భూమిపూజ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు పాల్గొన్నారు.* *ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అమృత్ 2.0 పథకం ద్వారా భారీ స్థాయిలో నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందన్నారు.* *424.42 కోట్ల రూపాయలతో అమలు కానున్న ఈ సమగ్ర తాగునీటి పథకం ద్వారా ఒంగోలు నగర ప్రజలకు నాణ్యమైన, నిరంతర తాగునీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని, నగరాభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.* *ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు తెలిపారు.* #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
514 views
3 days ago
సీఎం చంద్రబాబు గారు, మంత్రి లోకేష్ గార్ల కృషితో రాయలసీమ దేశ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ హబ్ గా, ఏరో స్పేస్ & ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ హబ్ గా రూపాంతరం చెందుతోంది. #RayalaseemaRising #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
507 views
3 days ago
రాయలసీమకు జలసిరి సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జలధార - జల హారతి ద్వారా చేపట్టిన పనులతో రాయలసీమలో 20వేల చెరువులు జలకళ సంతరించుకున్నాయి. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. విద్యుత్ వినియోగం తగ్గింది. ఉద్యానవన పంటల సాగు పెరిగింది. #RayalaseemaRising #Jaladhara #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
598 views
3 days ago
కుప్పం నియోజకవర్గం కంగుందిలో పేదలకు డీకేటీ పట్టాలు పంపిణీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 322 మంది పేదలకు 460.19 ఎకరాల భూమిని పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ముఖ్యమంత్రి. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, కలెక్టర్ సుమిత్ కుమార్. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️రాజకీయాలు #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్
DUDEKULA DASTAGIRI
913 views
3 days ago
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం 30 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 52 టీఎంసీలు ఎత్తిపోసి జలాశయాలను నింపడంతో రాయలసీమలో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. #RayalaseemaRising #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
546 views
3 days ago
కుప్పంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం పాల్గొన్నారు. ఫుడ్‌ స్ట్రీట్-ఎంటర్‌టైన్మెంట్ ప్లాజాను ప్రారంభించి నిర్వాహకులతో మాట్లాడారు. రూ.4.70 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘కుప్పం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ’ అతిథి గృహాన్ని ప్రారంభించారు. రూ.3 కోట్లతో నిర్మించిన మోక్షవనం స్మశాన వాటికను సందర్శించారు. #RayalaseemaRising #CBNInKuppam #ChandrababuNaidu #AndhraPradesh #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్