ఫాలో అవ్వండి
DUDEKULA DASTAGIRI
@149574575
22,000
పోస్ట్
23,282
ఫాలోవర్స్
DUDEKULA DASTAGIRI
431 వీక్షించారు
మార్కాపురంజిల్లా : #రాచర్ల మండలం, #ఆకవీడు గ్రామంలో భారత సైన్యంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్తూపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారిని రాచర్ల మండల ఎంపీడీఓ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు.. #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్
DUDEKULA DASTAGIRI
536 వీక్షించారు
ప్రజల వద్దకే ప్రభుత్వం..! ఒకరోజు ముందే పేదలకు పింఛన్లు..! ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu గారి ఆదేశాల మేరకు #గిద్దలూరు నియోజకవర్గంలో #కొమరోలు మండలం, #దద్దవాడ గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఒకరోజు ముందుగానే #NTR భరోసా పింఛన్లు అందజేసినా Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు శ్రీ Muthumula AshokReddy గారు. #ntrbharosapension #ntrbharosa #IdhiManchiPrabhutvam #telugudesamparty #MuthumulaAshokReddy #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
599 వీక్షించారు
#అంబటిరాంబాబు ఇప్పటి దాక మీరు ఏం చేసిన భరించాం 24 గంటల్లో మీకు ఎలా ఉంటదో తెలుస్తుంది.. సెంట్రల్ మినిష్టర్ Dr.Chandra Sekhar Pemmasani #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్
DUDEKULA DASTAGIRI
5.7K వీక్షించారు
గిద్దలూరు నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలి.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే ముత్తుముల సమీక్షా సమావేశం.. గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం మధ్యాహ్నం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశం నియోజకవర్గ అభివృద్ధిలో కీలక అడుగుగా నిలిచింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. ఈ సమావేశంలో ముఖ్యంగా లో-వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని, ​నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య లో-వోల్టేజ్. దీనివల్ల గృహోపకరణాలు పాడైపోవడమే కాకుండా, రాత్రి సమయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే గారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిని అధిగమించడానికి అవసరమైన అదనపు లైన్లు మరియు కెపాసిటర్ల ఏర్పాటు పై చర్చించారు. ​రైతులకు సాగునీరు అందడంలో విద్యుత్ కొరత ఉండకూడదని అశోక్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ​లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వెంటనే కొత్త ట్రాన్స్‌ ఫార్మర్లను మంజూరు చేయాలని కోరారు. సాగులో ఉన్న ప్రతి ఎకరాకు నాణ్యమైన విద్యుత్ అందేలా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఆదేశించారు. ​నియోజకవర్గంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా, పాత సబ్ స్టేషన్ల పై భారం తగ్గించేందుకు కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం అత్యవసరమని చర్చించారు. ఇందుకోసం ప్రతిపాదించిన స్థలాలు మరియు నిధుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు APCPDCL ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు, ట్రాన్స్ కో ఎస్.ఈ రాజగోపాల్ నాయుడు, ఈ.ఇ కిషోర్ కుమార్, కృష్ణారెడ్డి, డీఇఇ మేకల రవిశంకర్, మరియు APCPDCL ఈ.ఈ నాగేశ్వర రావు, కన్స్ట్రక్షన్ డీ.ఇ.ఇ సత్యనారాయణ, కన్స్ట్రక్షన్ ఈ.ఇ నాగేశ్వరరావు, కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ ఈ.ఈ రమేష్, గిద్దలూరు, కంభం డీఈ లు శేషగిరిరావు, శ్రీనివాసరెడ్డి, మరియు APCPDCL, ట్రాన్స్ కో ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
551 వీక్షించారు
వీడికి ఇంకా కొవ్వు తగ్గలేదు అనుకుంట్టా... మెదడు దొబ్బింది మీకు చేసిన పాపాలు ఎట్ట కడుక్కోవాలో తెలియక రోడ్డు యెక్కి ఎర్రి కుక్కల్లాగా అరుస్తున్నారు... ఒక్కొక్కడు....😡😡 #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు
DUDEKULA DASTAGIRI
696 వీక్షించారు
* గిద్దలూరు - శ్రీశైలం ఆర్టీసీ సర్వీసు ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల.. * స్వయంగా బస్సు నడిపిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు * పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం గిద్దలూరు ఆర్టీసీ డిపో నుండి నూతన బస్సు సర్వీసును స్థానిక శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ​ఆర్టీసీ డిపో ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పాల్గొని నూతన బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్ర పర్యటనకు వెళ్లే భక్తులకు రవాణా ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ​గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపయోగపడే అనేక ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారని మండిపడ్డారు.​ప్రయాణికుల కనీస అవసరాలను కూడా పట్టించుకోలేదని విమర్శించారు. ​ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, గిద్దలూరు డిపోకు మరిన్ని నూతన బస్సులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ​అనంతరం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు స్వయంగా స్టీరింగ్ పట్టి బస్సును నడిపారు. ఎమ్మెల్యే గారు డ్రైవర్ సీటులో కూర్చుని బస్సు నడపడం చూసి అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు మరియు కార్యకర్తలు ఆశ్చర్యానికి లోనవడమే కాకుండా, ఆయన ఉత్సాహాన్ని చూసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా చిత్ర లేఖనం పోటిల్లో గెలుపొందిన ఆర్టీసీ సిబ్బందికి బహుమతులు అందచేశారు. అదే విధంగా జీరో ఫెయిల్యూర్స్ అవార్డుకు గిద్దలూరు డిపో ఎన్నిక కావటంతో డిపో సిబ్బందిని అభినందిస్తూ ఇన్ఛార్జ్ డిఎం కు ప్రశంశా పత్రం అందచేశారు.. #🏛️రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు
See other profiles for amazing content