Follow
newsads org
@newsadsorg
363
Posts
275
Followers
newsads org
1K views
5 months ago
రైతు బాగుంటేనే ఈ ప్రపంచం బాగుంటుంది. #raitu #raithu #rythu #agriculture #vyavasayam #kisan #telugu #telangana #farmer #crops #rythubarosa #cmo #cm #telanganacm #revanthreddy #anumularevanthreddy #kodangal #kodangalconstituency #mla #telanga news #@jai telangana....💕 #telugu #rythu samacharam #telanga
newsads org
692 views
5 months ago
1. MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేస్తే ప్రజలు గెలుస్తారు! ప్రజలారా..! ఒక్కసారి *మీ నిరసనను* ఓటు రూపంలో మీ శక్తిని, ధైర్యాన్ని చూపించండి. ఈవిధంగా చేస్తేనే.. ఇకమీదట రాజకీయపార్టీలు ఆచరణకు సాధ్యం కాని, అమలుకు నోచుకోనటువంటి అడ్డగోలుగా హామీలు ఇవ్వరు. ప్రజలారా..! మీరు ఓడిపోతారా? గెలుస్తారా? అనేది మీ చేతుల్లోనే ఉంది. 2. ప్రజలారా..! మీ ఓటు ను స్వతంత్ర్య అభ్యర్థులకు వేస్తే స్వతంత్ర్య అభ్యర్థులు గెలుస్తారు. 3. ప్రజలారా..! మీ ఓటు ను రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులకు వేస్తే రాజకీయ నాయకులు గెలుస్తారు. #election #elections #vote #votes #voter #voters #mptc #zptc #mptcelection #mptcelections #zptcelection #zptcelections #polling #polligdate #pollingbooth #pollingstation #pollingstationnumber #pollingagent #pollingofficer #pollingtime #pollinglist #voterlist #blo #telanga #telugu #@jai telangana....💕 #rythu samacharam #telanga news
newsads org
2.1K views
5 months ago
MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేసి ప్రజలం గెలుద్దాం. #election #elections #vote #votes #voter #voters #mptc #zptc #mptcelection #mptcelections #zptcelection #zptcelections #polling #polligdate #pollingbooth #pollingstation #pollingstationnumber #pollingagent #pollingofficer #pollingtime #pollinglist #voterlist #blo #rythu samacharam #telanga news #@jai telangana....💕 #telugu #telanga
newsads org
823 views
5 months ago
MPTC, ZPTC ఎన్నికల్లో NOTA కి Vote (ఓటు) వేసి ప్రజలం గెలుద్దాం. #election #elections #vote #votes #voter #voters #mptc #zptc #mptcelection #mptcelections #zptcelection #zptcelections #polling #polligdate #pollingbooth #pollingstation #pollingstationnumber #pollingagent #pollingofficer #pollingtime #pollinglist #voterlist #blo #rythu samacharam #@jai telangana....💕 #telanga news #telugu #telanga
newsads org
1.4K views
6 months ago
*రైతుల పక్షాన* రాజకీయపార్టీలకు చెందిన MLA లకు, MP లకు, రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి బహిరంగ ప్రశ్నలు? -------- :: రైతులకు రిక్వెస్ట్ :: ఈ మెస్సేజ్ పూర్తిగా చదివిన తర్వాత మీ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్/ఫార్వార్డ్/షేర్ చెస్తే మీ గ్రామానికి చెందిన రైతులు చదివితే రైతుల్లో చైతన్యం వస్తుంది అనుకుంటున్నాము. -------- 2028 లేదా 2029 లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో (రాజకీయపార్టీలకు చెందిన) మిమ్మల్ని MLA లుగా, MP లుగా ఎందుకు గెలిపించాలి? మీకు ఎందుకు ఓటు వెయ్యాలి? జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల,రైతుకుటుంబాల,రైతుకూలీల *ఓట్లు* వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయపార్టీలకు చెందిన మీరే అభివ్రుద్ధి చెందుతున్నారు. *ఓట్లు* వేసినటువంటి రైతులు,రైతుకుటుంబాలు,రైతుకూలీలు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందడంలేదు. ఎందుకు? ------ మా *ఓట్లు* మా చిన్న,సన్నకారు రైతులకే వేసుకుంటే *భవిష్యత్* లో రైతులే MLA లుగా, MP లుగా గెలుస్తారు. ------ *ఓట్లు* వేయించుకుని అధికారంలోకి వచ్చిన (రాజకీయపార్టీలకు చెందిన) MLA, MP లకు క్యాంపు అఫీసులు, నివాసానికి క్వార్టర్లు, లగ్జరీ కార్లు, హెలీకాప్టర్, విమాన ప్రయాణాలు, ఎకరాలకొద్దీ భూములు, ఆస్తులు, అంతస్తులు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, పెన్షన్లు, సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది. ఇంకా రైతులు అప్పుల్లోనే,సమస్యల్లోనే ఉన్నారు. ఎందుకు? రైతులకు రైతుబంధు,రైతుభరోసా,పి.ఎం.కిసాన్, రుణమాఫీ లాంటి పథకాలతో పాటు సబ్సిడీలు ఇచ్చినా ఇంకా రైతులు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందడం లేదు. *దళారీ వ్యవస్థ నిర్మూలన జరుగనంత వరకు రైతులు అభివ్రుద్ధి చెందరు*. *రైతులు ప్రజలకోసం వ్యవసాయం చేస్తారు*. అడ్తి (కమీషన్ ఏజెంట్ల) వ్యాపారుల, గల్లీ,వీధి,హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల మరియు మాల్ బేరగాళ్ల కోసం , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కోసం వ్యవసాయం చెయ్యరు. కానీ, రైతులకు తాము పండించిన పంటల్ని అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేక, ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించడం వలన రైతులు తమ పంటల్ని దళారులకు, వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. *మార్కెట్లను రైతులకు కేటాయించాలి. కానీ, వ్యాపారులకు కేటాయిస్తున్నారు*. :: *రైతుల కొన్ని సమస్యలు (అన్నింటిని ఇక్కడ వ్రాయలేదు)* :: 1. రైతులు పండించిన తమ పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేవు. 2. ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించారు. 3. వడ్ల ధర క్వింటాలుకు రూ// 3,000 దాటడంలేదు. తాలు,తరుగు,మట్టి పేరుతో 40 కిలోల వడ్ల బస్తాకి 1 కిలో నుండి 4 కిలోల వరకు కటింగ్ వల్ల రైతులకు నష్టం. రైతులు తమ దొడ్డు,సన్నం బియ్యం నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి బియ్యం మార్కెట్లు లేవు. 4. మక్క పండించే రైతులు తమ కంకులను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 5. పల్లికాయ పండించే రైతులు తమ పల్లికాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 6. కందికాయ పండించే రైతులు తమ కందికాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 7. పూలతోటలు సాగుచేసే రైతులు తమ పువ్వులను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 8. పండ్లతోటలు సాగుచేసే రైతులు తమ పండ్లు,కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 9. రైతులు ఏ పంట పండించినా తమ పంటల్ని (దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా) నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు. 10. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్వాడీ కేంద్రాలకు మొ//గువాటికి అవసరమయ్యే బియ్యం,కూరగాయలు,ఆకుకూరలు,పప్పుదినుసులు మొ//వి సరఫరా చెయ్యడానికి *టెండర్లు* వేస్తే రైతులకు చాలా నష్టం జరుగుద్ది. :: ఉదా:: *టెండర్లు* దక్కించుకున్న వ్యాపారులు (సప్లయర్లు) 25 రూ. కు కిలో కూరగాయలు సరఫరా చెయ్యాల్సివస్తే రైతుల వద్ద కిలో రూ. 5 లేదా 10 కి కొని సరఫరా చేస్తారు. రైతుల వద్ద 100 లేదా 200 రూపాయలకు సోరకాయ బస్తాలు,టమాట బాక్సులు కొని రూ. 700 నుండి 900 రూపాయల వరకు ప్రభుత్వ (ప్రైవేట్) హాస్టల్స్ మొ//గు వాటికి సరఫరా చేస్తారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తే వ్యాపారులు లాభాలు పొందుతారు. 11. సిగరేట్,బీడి,మద్యం మొ//వి మరియు ప్రతీ వస్తువు తయారు చేసేవారు తమ వస్తువుల ధరల్ని తామే నిర్ణయిస్తారు. కానీ, రైతులు పండించిన వడ్లు,మక్కలు,కందులు,పెసల్లు,పత్తి మొ//గు వాటికి ప్రభుత్వాలు ధరలు నిర్ణయిస్తున్నాయి. కూరగాయలు,ఆకుకూరలు మొ//గు వాటికి దళారులు,వ్యాపారులు మొ//గు వారు ధరలు నిర్ణయిస్తున్నారు. 78 సంవత్సరాల అతిపెద్ద ప్రజాస్వామ్య స్వతంత్ర్య భారతదేశంలో రైతులు తాము పండించిన పంటలకు తామే ధరల్ని నిర్ణయించుకునే పరిస్థితి లేదు. 12. ప్రభుత్వ అనుమతిలేకుండా మద్యం,మెడికల్,హాస్పిటల్,స్కూల్,కాలేజి మొ//వి ఏవి కూడా నిర్వహించలేము. కానీ, రైతులు పండించిన కూరగాయలు,ఆకుకూరలు మొ//గు వాటిని ఎవరైనా,ఎక్కడైనా అమ్మవచ్చునా? రైతులు పండించిన పంటల్ని రైతులు మాత్రమే నేరుగా ప్రజలకు అమ్మాలి అనేవిధంగా చట్టాలు లేవు. రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు. టైమింగ్ లేదు. గ్రామ,వార్డు,డివిజన్ స్థాయిలో రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు. రైతులు పండించిన పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునే పరిస్థితి లేదు. ఒక ప్రాంతంలోని రైతులు తాము పండించిన కూరగాయలు,ఆకుకూరలు మొ//వి దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకుందామనుకుంటే, రైతులకు పోటీగా మరొక ప్రాంతం నుండి పెద్ద ఎత్తున కూరగాయలు,ఆకుకూరలు మొ//వి దిగుబడి చేసి లోకల్ రైతుల కూరగాయలు,ఆకుకూరలు మొ//వి అమ్ముడుపోకుండా చేసే అధికారం,హక్కు దళారులకు,వ్యాపారులకు ఎక్కడిది? అసలు వీళ్లకు (దళారులకు,వ్యాపారులకు) వ్యవసాయానికి ఏం సంబంధం? *దళారీ వ్యవస్థ* అతిపెద్ద సమస్య. మున్సిపల్ శాఖకు వ్యవసాయానికి ఏమి సంబంధం? మున్సిపల్,కార్పోరేషన్ వాళ్లు తమ ఇష్టానుసారం మార్కెట్లు నిర్మించి తమ ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి మార్కెట్లు కేటాయించడం వల్ల రైతులకు చాలా నష్టం. కొత్త మున్సిపల్,పురపాలిక చట్టంలో మార్కెట్ల నిర్మాణం అనే అంశం ఉంటే గనక వెంటనే ఆ అంశాన్ని తొలగించి, మార్కెట్లన్నింటిని వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు అనుసంధానం చేసి వాటన్నింటిని రైతులకు కేటాయించాలి. ఇంకా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. *కేవలం రైతు భరోసా, పి.ఎం.కిసాన్* ఇస్తే రైతులు అభివ్రుద్ధి చెందుతారా? రైతుభరోసాతో కేవలం ఎకరానికి సంవత్సరానికి 12 వేలు వస్తాయి. ఒక రైతు ఒక ఎకరంలో మిర్చి,తమాట లాంటివి పండిస్తే 5 నుండి 10 లక్షలు వస్తాయి. కానీ, మార్కెట్లు వ్యాపారుల చేతుల్లో ఉండటం వలన రైతులకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతే కాదు ఒక్కోసారి అమ్ముడుపోయే పరిస్థితి లేదు. *దళారీ వ్యవస్థను నిర్మూలించనంతవరకు, మార్కెట్లను వ్యాపారులకు కేటాయించినన్ని రోజులు, మార్కెట్లను రైతులకు కేటాయించనన్ని రోజులు రైతులు అప్పుల్లోనే ఉంటారు. అభివ్రుద్ధి చెందరు*. ------------ Janga Chandra Reddy (రైతు) Founder: www.newsads.org #@jai telangana....💕 #telanga news #rythu samacharam #telugu #telanga (News Ads) (ప్రపంచ న్యూస్ పత్రికల,న్యూస్ ఛానెళ్ల,మ్యాగజైన్ ల కేంద్రం) Mobile & WhatsApp Number : 8790020043 ------------