టీ తాగి, ₹141.13 కోట్లు విరాళంగా ఇచ్చారు..!
కేరళలోని కోజికోడ్ జిల్లా ఎడచ్చేరిలో ఉన్న Thanal అనాథాశ్రమం వారు చేసిన ఒక వినూత్న ప్రయత్నం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అనాథలు, నిరాశ్రయుల సంరక్షణ కోసం నిధులు సేకరించాలనే లక్ష్యంతో.. తాము స్వయంగా తయారు చేసిన టీని ప్రజలకు అందిస్తూ, అది తాగిన వారు తమకు తోచినంత విరాళం ఇవ్వాలని కోరారు.
ఈ పిలుపుకు స్పందించిన ప్రజలు వేలాదిగా తరలివచ్చి, ప్రతి ఒక్కరు ఒక కప్పు టీ తాగి కేవలం 24 గంటల వ్యవధిలోనే సుమారు ₹141.13 కోట్ల భారీ విరాళాన్ని వారికి అందించారు. టీ తాగడం అనే రోజూ వారి అలవాటును ఒక గొప్ప సామాజిక ఆశయం వైపుకు మళ్లించి, ఐకమత్యంతో ఇంతటి భారీ మొత్తాన్ని కలెక్ట్ చేయడం విశేషం.
సమాజం లో అవసరం అని వినిపిస్తే మేమేమి చేయగలం అని ఆలోచించే వారు ఎందరో… అటువంటి మంచి వారి గురించి తెలుసుకుంటే మనసుకి హాయిగా ఉంటుంది. మా TALRadio సోషల్ మీడియా పేజెస్ లో ప్రతి రోజు అలాంటి ఎంతో మందిని పరిచయం చేస్తుంటాం.
ఇలాంటి మరిన్ని పాజిటివ్ మాటల కోసం వింటూ ఉండండి… TALRadio.
Link: https://www.talradio.org/telugu
#🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
#TALRadioTelugu #GoodNews #Thanal #KeralaInspires #Kozhikode #SocialImpact