• గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నాం. క్యూఆర్ కోడ్, రాజముద్ర తో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నాం ..డోన్ సభలో సీఎం చంద్రబాబు
• భూ అక్రమణ వాస్తవమని తేలితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం.. భూమన కరుణాకర రెడ్డి భూ కబ్జాపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు
• రూ.294.2 0 కోట్లతో నిర్మాణం కానున్న తాడేపల్లి రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన చేసి, ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీతో చేపడుతున్న రోడ్ల మరమ్మతుల గురించి సీఎం చంద్రబాబుకు వివరించిన మంత్రి బీసీ జనార్ధన రెడ్డి. ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన సీఎం
• రూ 14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన పెదవడ్లపూడిలోని హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/PFYsu
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్