ఫాలో అవ్వండి
Rayadurg
@tdp_rayadurg
5,708
పోస్ట్
8,715
ఫాలోవర్స్
Rayadurg
155 వీక్షించారు
35 నిమిషముల క్రితం
మంగళగిరిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి నారా లోకేష్ #mangalagiri  #NaraLokesh  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Rayadurg
415 వీక్షించారు
2 గంటల క్రితం
2019 లో ఏర్పడిన జగన్ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేలా విధానాన్ని కావాలనే మార్చింది. వాటన్నింటినీ ఏపీఎస్‌బీసీఎల్‌ ద్వారా నిర్వహిస్తూ మద్యం వ్యాపారాన్ని గుత్తాధిపత్యంలోకి తీసుకుంది. రేట్లు పెంచి మరీ జనంతో చీప్ లిక్కర్ తాగించి వారి ప్రాణాలను పణంగా పెట్టింది. #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Rayadurg
396 వీక్షించారు
4 గంటల క్రితం
• గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దుతున్నాం. క్యూఆర్ కోడ్, రాజముద్ర తో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నాం ..డోన్ సభలో సీఎం చంద్రబాబు  • భూ అక్రమణ వాస్తవమని తేలితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం.. భూమన కరుణాకర రెడ్డి భూ కబ్జాపై విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబు  • రూ.294.2 0 కోట్లతో నిర్మాణం కానున్న తాడేపల్లి రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన చేసి, ఎన్నికల హామీని నిలబెట్టుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీతో చేపడుతున్న రోడ్ల మరమ్మతుల గురించి సీఎం చంద్రబాబుకు వివరించిన మంత్రి బీసీ జనార్ధన రెడ్డి. ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించిన సీఎం  • రూ 14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన పెదవడ్లపూడిలోని హై లెవెల్ కెనాల్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/PFYsu #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Rayadurg
526 వీక్షించారు
15 గంటల క్రితం
ఇది ఏ రకమైన పిచ్చి @ysjagan? నీ ఫోటోల పిచ్చి కోసం రూ.750 కోట్లు ఖర్చు చేస్తావా? వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూములకు చెందిన పుస్తకాలపై జగన్ ఫోటోలు వేసుకున్నారు. సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకున్నారు... రూ.750 కోట్లు ఫోటోల కోసం ఖర్చు చేశారు.  #PattadarPassbooks  #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam  #PsychoFekuJagan  #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Rayadurg
506 వీక్షించారు
16 గంటల క్రితం
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల మేర నష్టం కలిగించి... మద్యం స్కామ్ లో కొల్లగొట్టిన వేల కోట్లను దాచిపెట్టడానికి కొన్ని డొల్ల సంస్థలు పెట్టి వాటి బ్యాంకు ఖాతాలను వాడారు. అలాగే మద్యం ముఠా సభ్యులే సొంతంగా కొన్ని డిస్టిలరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొన్ని డిస్టిలరీలను వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు.  #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Rayadurg
556 వీక్షించారు
16 గంటల క్రితం
రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల మేర నష్టం కలిగించి... మద్యం స్కామ్ లో కొల్లగొట్టిన వేల కోట్లను దాచిపెట్టడానికి కొన్ని డొల్ల సంస్థలు పెట్టి వాటి బ్యాంకు ఖాతాలను వాడారు. అలాగే మద్యం ముఠా సభ్యులే సొంతంగా కొన్ని డిస్టిలరీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇంకొన్ని డిస్టిలరీలను వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు.  #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Rayadurg
529 వీక్షించారు
18 గంటల క్రితం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారు. అప్పీల్‌కు వెళ్లడానికి కూడా వీలు లేకుండా చేయాలని చూశారు. ఇదే జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పట్టాదారు పాస్ పుస్తకాన్ని కాల్చి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చాను. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. భూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిదిద్దుతున్నాం.  #PattadarPassbooks #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
Rayadurg
425 వీక్షించారు
20 గంటల క్రితం
మద్యం కుంభకోణంపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద గతేడాది కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తులో భాగంగా జగన్ మద్యం మాఫియా ముఠా మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి మొత్తంగా రూ.3,500 కోట్ల మేర ముడుపులు వసూలు చేసినట్టు తేల్చింది. అందులో రూ.1,048.45 కోట్లకు సంబంధించిన మూలాలు మనీ ట్రయల్‌ ద్వారా వెలికితీసింది.  #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
See other profiles for amazing content