ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం వైద్యం అందించలేని స్థితిలో ఉన్నారు.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారిని అంగవైకల్యానికి గురి చేశారు.
- TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
#telangana
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని గవర్నర్ గారిని కోరాము. అయినా న్యాయం జరగకపోతే మళ్లీ పోరాట బాట పడతాం
- TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
#telangana#Telangana Rakshana Sena