తెలంగాణ రాష్ట్రంలోని 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశం హైదరాబాద్ జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతోంది. ఈ నెల 25 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశాల నిర్వహణ ఏర్పాట్లు, కార్యాచరణ, విధి విధానాల గురించి రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేస్తున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్, ప్రచార కార్యదర్శి శ్రీ సాగర్ ఆర్.కె. నాయుడు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు హాజరయ్యారు.
#JanaSenaTelangana #JSPForTelangana
#⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🤩నా ఫేవరెట్ హీరో🤩 #janasena