పల్నాడు జిల్లా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో కొత్త అధ్యాయం
గిరిజనుల అభివృద్ధే - దేశ అభివృద్ధికి పునాదిగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
పీఎం జన్ మన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలో మౌలిక వసతుల కల్పన:
* 763 ఇళ్ల మంజూరు
* 55 గ్రామాలకు తాగునీటి సదుపాయం
* 770 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు
* రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం
* 6 మొబైల్ మెడికల్ యూనిట్లతో ఆరోగ్య సేవలు
మోదీ ప్రభుత్వం.. గిరిజనులకు అండగా నిలుస్తూ విద్య, ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది.
గిరిజన గ్రామాల చేరువకు సంక్షేమం - అభివృద్ధి మా సంకల్పం @BJP Andhra Pradesh@BJP Uttar Pradesh@Bharatiya Janata Party#😴శుభరాత్రి#✌️💛CBN ARMY 💛✌️#🧡💚NDA alliance✌️#🧡భారతీయ జనతా పార్టీ🪷#🧡 నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను🪷