భారత చైతన్య యువజన పార్టీ

Rochish Sharma Nandamuru
577 views
1 days ago
పేదరికం లేని ఆంధ్రప్రదేశే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరుస్తోంది. పీఎం ఆవాస్ యోజన ద్వారా లక్షలాది మంది పేదల సొంతింటి కల నెరవేరుతోంది. కరోనా కష్టకాలం నుంచి నేటి వరకు 2.68 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించడంతోపాటు వీధి వ్యాపారులకురుణాలతో అండగా నిలుస్తోంది. ప్రతి పేదవానికి ఆర్థిక భద్రత కల్పించడమే మోదీ ప్రభుత్వం లక్ష్యం... @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ🪷
Rochish Sharma Nandamuru
663 views
5 days ago
ప్రధాని మోదీ గారి సారథ్యంలో ఒక్క ఏడాదిలోనే ₹81.56 లక్షల కోట్ల ఎగుమతులను సాధించి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా సవాళ్లు ఎదురైనా, ఎగుమతుల్లో తగ్గేదేలేదని నిరూపించింది. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🧡నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అనే నేను🪷
Rochish Sharma Nandamuru
719 views
6 days ago
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన శ్రీ సువేందు అధికారి గారికి బిజెపి ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు 🪷 @BJP Andhra Pradesh @BJP West Bengal @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ🪷
Rochish Sharma Nandamuru
601 views
8 days ago
పల్నాడు జిల్లా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో కొత్త అధ్యాయం గిరిజనుల అభివృద్ధే - దేశ అభివృద్ధికి పునాదిగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పీఎం జన్ మన్ పథకం ద్వారా పల్నాడు జిల్లాలో మౌలిక వసతుల కల్పన: * 763 ఇళ్ల మంజూరు * 55 గ్రామాలకు తాగునీటి సదుపాయం * 770 కుటుంబాలకు విద్యుత్ కనెక్షన్లు * రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభం * 6 మొబైల్ మెడికల్ యూనిట్లతో ఆరోగ్య సేవలు మోదీ ప్రభుత్వం.. గిరిజనులకు అండగా నిలుస్తూ విద్య, ఉపాధి, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. గిరిజన గ్రామాల చేరువకు సంక్షేమం - అభివృద్ధి మా సంకల్పం @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡💚NDA alliance✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🧡 నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను🪷
Rochish Sharma Nandamuru
853 views
9 days ago
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ విశాఖపట్నం కేంద్రంగా 'సౌత్ కోస్ట్ రైల్వే జోన్' ఏర్పాటుకు మోదీ ప్రభుత్వం అధికారిక ముద్ర వేసింది. 2026 జూన్ 1 నుంచి ఈ కొత్త జోన్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. @BJP Andhra Pradesh @BJP Uttar Pradesh @Bharatiya Janata Party #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #🧡భారతీయ జనతా పార్టీ🪷 #🟧నరేంద్ర దామోదర దాస్ మోడీ అనే నేను 🪷 #దక్షిణ కోస్తా రైల్వే 🚞