మోదీ ప్రభుత్వ నిరంతర మద్దతు, సాంకేతిక అనుమతులతో రూపుదిద్దుకున్న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఈనెల 31న జాతికి అంకితం కాబోతోంది. ఈ చారిత్రాత్మక అడుగు ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు మరియు లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతూ దశాబ్దాల కరువు తీరనుంది. #😍యశస్వి జైస్వాల్🏏#🏛️రాజకీయాలు#☀️వేసవి స్టేటస్🌴#📽ట్రెండింగ్ వీడియోస్📱