తెలంగాణ జాగృతి ముఖ్య నాయకులకు ముఖ్య గమనిక!
రేపు హైదరాబాద్లో జరగాల్సిన మన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది.
మన ప్రియతమ నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఖమ్మం పట్టణంలో నిరవధిక దీక్ష చేపట్టినందున, నాయకులు మరియు కార్యకర్తలందరూ రేపు ఉదయం 9 గంటలకల్లా ఖమ్మం చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనమంతా కవితక్కకు బాసటగా నిలుద్దాం.
ఇట్లు,
కప్పాటి పాండురంగారెడ్డి,
రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, తెలంగాణ జాగృతి.
#తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిలా అధ్యక్షుడు #కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy)


