Telugu Desam Party (TDP)
555 views 1 days ago
రీ-సర్వే ద్వారా కొత్తగా ప్రకటించిన ఆక్వా జోన్లలోని అర్హత కలిగిన అన్ని ఆక్వా ఫారాలు, అలాగే APSADA Act / CAA Act కింద నమోదైన అన్ని ఆక్వా ఫారాలకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించే రాయితీని విస్తరించింది కూటమి ప్రభుత్వం. ఆక్వా రైతులకు ఖర్చు తగ్గించి, ఉత్పత్తికి ప్రోత్సాహం – ఎగుమతులకు బలం ఇచ్చేందుకే ఈ నిర్ణయం. #IdhiManchiPrabhutvam #FarmersFriendlyGovt #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
16 likes
11 shares

More like this