Telugu Desam Party (TDP)
633 views 1 days ago
చంద్రబాబు గారు హంద్రీనీవా ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో రాయలసీమ జిల్లాల్లో జలసందడి మొదలైంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని జలాశయాల్లో నీటి పరవళ్ళు మొదలయ్యాయి. రాగులపాడు వద్ద జీడిపల్లి జలాశయం లోకి నీరు నింపుతున్న దృశ్యం. #IdhiManchiPrabhutvam #FarmersFriendlyGovt #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
12 likes
9 shares

More like this