KP@KALIPRASAD
954 views 1 days ago
*కిర్లంపూడి* *ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి నివాళులర్పించిన శ్రీ వైయస్‌ జగన్‌ గారు!!* మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ముద్రగడ పద్మనాభం గారి పార్థివదేహానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం గారి సతీమణిని, కుమారుడు ముద్రగడ గిరిబాబును పరామర్శించిన శ్రీ వైయస్‌ జగన్‌.. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ముద్రగడ పద్మనాభం గారి అంతిమ సంస్కార కార్యక్రమం పూర్తయ్యే వరకు శ్రీ వైయస్‌ జగన్‌ అక్కడే ఉండి, అంతిమయాత్రలో పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారి పాడెను మోసి ఆయన పట్ల తన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు. #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం
6 likes
7 shares

More like this