Egg puff
613 views 8 hours ago
మాతృమూర్తి పుట్టా పోలమ్మ మృతి చెందిన విషాదంలో ఉన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌‌, కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరు నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. పుట్టా పోలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
8 likes
8 shares

More like this