P.Venkateswara Rao
625 views 2 months ago
#ఎల్లో మీడియా.. 💥 *ఏబీఎన్ రాధాకృష్ణకు సూటి ప్రశ్న...* మొన్నటికి మొన్న మంత్రుల విదేశీ పర్యటనలపై మీరు రాసిన వార్త ఇది.. "అసలే ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేశాం. అప్పు పుట్టకపోతే బండి ఆగిపోతుంది! దుబారాలు తగ్గించాలి. ఒక్కో రూపాయి ఆచితూచి ఖర్చుపెట్టాలి! మొత్తంగా చూస్తే... మింగ మెతుకు లేదు! కానీ... మంత్రులకు సింగపూర్ ట్రిప్పు! ఎందు కయ్యా సామీ అంటే... అక్కడ వాళ్లు వారంరోజులు శిక్షణ పొంది... ఇక్కడికి వచ్చి శిక్షణ ఇస్తారట! అంటే... ట్రైనర్స్ టు ట్రైనర్స్! ఏమయ్యా దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం అంటే... పెద్ద ప్రశ్నార్థకమే సమాధానం " అని మీరు చక్కగా రాశారు... ఇప్పుడు... అమరావతిలో కొన్ని భవనాలకు అద్దాల కోసం...2,500 కోట్లను కేటాయించారట.. దీనిపై మీరు ఒక వార్త రాయగలరా..? "ఒకవైపు ఆర్థికంగా వెంటిలేటర్ ఎక్కేసాం ...మరొకవైపున నాడు నేడు పనులు ఆగిపోయాయి , మెడికల్ కాలేజీ ల నిర్మాణం ఆగిపోయింది , ఆరోగ్యశ్రీ ,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు , ఇటువంటి సమయంలో అమరావతిలో అద్దాల మేడలకు ఇంత భారీ వ్యయం పెట్టడం అవసరమా...? ప్రజలకు విద్య వైద్యం అందించకుండా.. ఎక్కడో అద్దాల మేడలు కడితే దాని వలన ఎవడికి ఉపయోగం..?" అని.... ఒక వార్త రాయగలరా...? Note :- మీకు దమ్ముంటే.... మీరు చేస్తున్నది జర్నలిజం అయితే..సుమీ....? శ్రీనివాస్ ఉత్తరాంధ్ర
8 likes
10 shares

More like this