DUDEKULA DASTAGIRI
635 views 1 days ago
#మాటఇచ్చారు....#బస్సుపంపారు #మార్కాపురంజిల్లా : #గిద్దలూరు పట్టణంలోని స్థానిక Telugu Desam Party (TDP) కార్యాలయంలో 3రోజుల కిందట కాలేజీ విద్యార్థులు #కొమరోలు మండలం, #పోసుపల్లె నుండి బస్సు కావాలని Giddalur Telugudesam పార్టీ శాసనసభ్యులు గౌ శ్రీ Muthumula AshokReddy గారిని కలిసి విన్నవించుకున్నారు. వెనువెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు #గిద్దలూరు డిపో డిఎం గారికి పిలిపించి విషయాన్ని వివరించి చెప్పి మూడు రోజులలో అంటే #సోమవారం ఉదయం 07:30 గంటలకు పోసుపల్లెకు బస్సు వెళ్లాలని అదేశాలు ఇవ్వడంతో ఈరోజు విద్యార్థుల కొరకు పోసు పల్లెకు బస్సు ఏర్పాటు చేశారు. దీని తో విద్యార్థిని విద్యార్థులందరూ మరియు గ్రామ ప్రజలు థాంక్యూ ఎమ్మెల్యే సార్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #NaraLokesh #MuthumulaAshokReddy #TeluguDesamParty #GiddalurMLA #GiddalurTelugudesamparty #టీంముత్తుముల #మనగిద్దలూరుమనముత్తుముల #మనఊరువాడు_మనఅందరివాడు #ThankyouMlaMuthumulaAshokReddySir #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు
13 likes
17 shares

More like this