కాళేశ్వరం
86 Posts • 57K views
Mohan
684 views 2 days ago
#🗞️నవంబర్ 14th ముఖ్యాంశాలు💬 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #🔹కాంగ్రెస్ #👨రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభం ప్రతి ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ లో ప్రజల డబ్బు ఉంది. అందుకే ఈ పనులు పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీల పునరుద్ధరణకు CWC, CWPRS పర్యవేక్షణలో చర్యలు ప్రారంభమయ్యాయి డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్‌, న్యాయ కమిషన్‌ నివేదికలను పరిగణనలోకి తీసుకొని తగిన మార్పులు, మరమ్మత్తులు చేపడతాం మరమ్మత్తుల ఖర్చును సంబంధిత కాంట్రాక్టర్ల ద్వారానే చెల్లిస్తాం - తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయం
11 likes
14 shares
Mohan
1K views 1 months ago
#🗞️అక్టోబర్ 3rd అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #🆕Current అప్‌డేట్స్📢 #BRS party మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగితే, ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకుపోయిందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేసిన రేవంత్ ప్రభుత్వం.. కుంగిన పిల్లర్లను ప్రాజెక్ట్ నిర్మించిన ఏజెన్సీయే ముందుకు వచ్చి ఉచితంగా మరమ్మతులు చేస్తామని చెప్పినా పట్టించుకోకుండా, ఇప్పుడు అవే పనులకు కొత్తగా టెండర్లు పిలుస్తున్నారెందుకు రేవంత్? ఒక్కటి గుర్తు పెట్టుకో గుంపుమేస్త్రి.. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టే జీవధార.
15 likes
16 shares
Mohan
785 views 1 months ago
#🗞️అక్టోబర్ 2nd అప్‌డేట్స్💬 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #🆕Current అప్‌డేట్స్📢 #BRS party దిక్కుతోచని కాంగ్రెస్ సర్కారుకు.. మేడిగడ్డే దిక్కు💥 📢 రెండేండ్ల కాలయాపన తర్వాత కదిలిన కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఎట్టకేలకు పునరుద్ధరణ చర్యలు 😡 కాళేశ్వరం కూలిందని ఇన్నాళ్లు దుష్ప్రచారం. పగులును సాకుగా చూపి రెండేండ్లు పడావు 📌 ఇప్పుడు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల మరమ్మతుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయం ♦️ ఏజెన్సీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ ✅ అన్ని వైపుల నుంచి ఒత్తిడితో కదిలిన కాంగ్రెస్‌ సర్కార్‌. స్థానిక ఎన్నికల భయంతోనే రిపేరుకు. కాళేశ్వరం పనికిరాదన్నారు.. కూలేశ్వరం అన్నారు.. లక్ష కోట్లు వృథా అన్నారు.. ఇక దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని బాకా ఊదారు. కమిషన్ల పేరుతో నానాయాగీ చేశారు. చివరికి రెండేండ్ల తర్వాత మళ్లీ అదే దిక్కయింది. తమ్మిడిహట్టి అంటూ గొప్పలకు పోయిన సర్కారు ఇప్పుడు కాళేశ్వరమే తమను కాపాడగలదని భావిస్తున్నది. స్థానిక ఎన్నికల్లో ప్రజాగ్రహం వెల్లువెత్తడానికి ముందే సర్దుకున్నది. కూలిపోయిందన్న కాళేశ్వరానికి మరమ్మతులు చేస్తామని ఇప్పుడు తీరిగ్గా ప్రకటించింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ వరదాయిని. గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. ఈ విషయాన్ని ఎట్టకేలకు కాంగ్రెస్‌ సర్కార్‌ అంగీకరించింది. ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, ఇతర బరాజ్‌లపై అడ్డగోలుగా అసత్య ఆరోపణలకు దిగిన ప్రభుత్వం తాజాగా బరాజ్‌ల పునరుద్ధరణకు పూనుకున్నది. ఈ నేపథ్యంలో తప్పనిసరి స్థితిలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ ఎట్టకేలకు మేడిగడ్డ మరమ్మతులపై దృష్టి సారించించింది. బరాజ్‌ల పునరుద్ధరణకు నడుం బిగించింది. డిజైన్‌ కన్సల్టెన్సీల నుంచి ఈవోసీ (ఎక్స్‌ప్రెషన్స్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) కోసం నోటిఫికేషన్‌ జారీచేసింది.
8 likes
11 shares
Mohan
11K views 2 months ago
#📣సెప్టెంబర్ 16th అప్‌డేట్స్📰 #🌍నా తెలంగాణ #కాళేశ్వరం #💪పాజిటీవ్ స్టోరీస్ #kcr ఒచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BRS పార్టీకి ఎదురు లేదు ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ BJP పార్టీల అడ్రస్ లేకుండా పోవడం గ్యారంటీ 🔥
380 likes
216 shares