🚩🚩 ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర.🚩🚩
విశ్వహిందూ పరిషత్- భజరంగ్ దళ్,శంభూనాథ్ యువ సేవక్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 గురువారం సాయంత్రం 5 గంటలకు శంభూనాథ్ మఠం వేదనగర్ నుండి ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి శోభాయాత్ర.
#🔹కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🧓నరేంద్ర మోడీ #🇮🇳దేశం ప్రారంభమవుతుంది...
హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్ర ను విజయవంతం చేయగలరు..
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
#✋బీజేపీ🌷