Telugu Desam Party (TDP)
257 views
1 days ago
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. విశాఖ ఉక్కు కర్మాగారం పై ఆశలు వదిలేసుకున్న ప్రజలకు విశాఖ స్టీల్ ప్రాజెక్టును అందించింది. పైగా ఇప్పుడా ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తోంది. అలాగే విశాఖ రైల్వే జోన్ కోసం భూమిని ఇచ్చి ప్రాజెక్టులో కదలిక తెచ్చారు.  2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పనిచేయబోతోంది.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్