డీఎస్సీ-2025లో అక్రమాలతో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థులు ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నాతో వారి కష్టాన్ని చెప్పుకున్నారు. అధైర్యపడొద్దని.. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేయించి న్యాయం చేస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది. #🔵వైయస్ఆర్సీపీ#🏛️రాజకీయాలు#📰ఈరోజు అప్డేట్స్#🆕Current అప్డేట్స్📢#🟢వై.యస్.జగన్