ఇటీవల గొడ్డలి పార్టీ చేసిన 5 ఘటనలు ప్రజలు తెలుసుకోవాలి.
మొదటిది: డీఎస్సీపై గొడ్డలి పార్టీ గొడ్డలి వేటు..
గత గొడ్డలి పార్టీ పాలనలో ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 241 కేసులను పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టాం. అత్యంత పటిష్టంగా ఈ నియామక ప్రక్రియను నిర్వహించాం.
కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాం. 40 వేల ప్రశ్నలు, 25 రకాల ప్రశ్నాపత్రాలతో ఎక్కడా అక్రమాలకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. అయినప్పటికీ ఫ్రస్టేషన్లో ఉన్న వైసీపీ, ఈ ప్రక్రియను వివాదాస్పదం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది.
అయితే ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం వల్ల, వస్తున్న ఆరోపణలకు గట్టిగా సమాధానం ఇవ్వగలిగాం.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్