Nagesh bathula
547 views
3 days ago
సామాజిక గౌరవం, ఆర్థిక స్వాతంత్ర్యం, రాజకీయ అధికారం అనే మూడు అంచెల వ్యూహంతో మహిళా సాధికారతకు Narendra Modi ప్రభుత్వం కృషి చేస్తోంది. పార్లమెంట్ & రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ, మహిళలకు రాజకీయ అధికారం అందించేందుకు మోదీ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియంను తీసుకువచ్చింది. నారీ శక్తి వందన్ అధినియం కేవలం చట్టం కాదు, మహిళల ఆత్మగౌరవానికి, సాధికారతకు దక్కిన అతిపెద్ద విజయం. మహిళా #🏛️రాజకీయాలు #💪పాజిటీవ్ స్టోరీస్ #🛕అయోధ్య రామ మందిరం🙏 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🤔స్టార్టప్ ఐడియాస్💡 బిల్లుకు మద్దతు తెలుపుతూ 9667173333 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి. #NariShaktiVandan