DUDEKULA DASTAGIRI
608 views
1 days ago
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలును తెలుగుదేశం పార్టీతోనే మొదలుపెట్టాలంటూ మహానాడులో టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ చేసిన ప్రతిపాదనకు టీడీపీ అధినేత చంద్రబాబుగారు ఆమోదం తెలిపారు. దీంతో దేశంలో మొదటిసారిగా స్త్రీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన పార్టీగా టీడీపీ నిలిచింది. #Mahanadu2026 #NaaTDPNaaBadhyata #SthreeShakti #TeluguDesamParty #నాతెలుగుదేశంనాబాధ్యత #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు