DUDEKULA DASTAGIRI
463 views
5 hours ago
కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో ఏసీబీ దాడి రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ పట్టివేత ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్డీవో కార్యాలయంలో రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ పృథ్విని ఏసీబీ అధికారులు శుక్రవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. భూ సంబంధిత పనిని పూర్తి చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో అధికారులు ఉచ్చుపన్ని పట్టుకున్నట్లు సమాచారం. ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. ..... #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్

More like this