🇮🇳mahender📰🗞️🗞️
536 views
8 hours ago
AI indicator
భారత్లో సైప్రస్ అధ్యక్షుడి పర్యటన.. కీలక డీల్స్ సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలక డీల్స్ జరిగాయి. ఫిన్టేక్ ఎకోసిస్టమ్స్, రీసెర్చ్ హబ్స్, కౌంటర్ టెర్రరిజం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై MoUలు కుదిరాయి. భారత్లో సైప్రస్ పెట్టుబడులు పదేళ్లలో రెండింతలు అయ్యాయని, వచ్చే ఐదేళ్లలో ఇవి డబుల్ చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. కాగా పాక్కు సపోర్ట్ చేసే తుర్కియేకు కౌంటర్గా భారత్ సైప్రస్తో బంధాన్ని పెంచుకుంటోంది. #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్