Anjali
504 views
19 hours ago
#🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 ఏపీలో ఈరోజు ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు జగన్ హయాంలో పెంచినవే. మొదటి 5 ఏళ్ళలో జగన్ రెడ్డి లీటర్ పెట్రోలుకు రూ.45 పెంచితే, అదే మొదటి రెండేళ్ల కూటమి పాలనలో పెరిగింది కేవలం రూ.3లు. అది కూడా పెంచింది రాష్ట్రం కాదు. యుద్ధం మూలంగా పెరిగింది. కరోనా సమయంలో మిగిలిన రాష్ట్రాలన్నీ లీటరుపై 10 రూపాయల వరకు తగ్గించాయి. కానీ జగన్ మాత్రం పైసా తగ్గించలేదు. తగ్గించమని కేంద్రం సిఫారసు చేసినా ఏమాత్రం దయలేకుండా ప్రజలను బాదాడు. #PsychoFekuJagan #AndhraPradesh