m.krishnareddy
521 views
1 days ago
రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. 68 మంది సురక్షితం తిరువనంతపురం (కేరళం) నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ మధ్య ప్రదేశ్లోని రత్లాంలో అగ్నిప్రమాదానికి గురైంది. బీ-1 కోచ్, సీటింగ్ కమ్ లగేజ్ రేక్ (SLR)లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ట్రైన్ గార్డ్ అలర్ట్ సిబ్బంది రైలును నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టారు. ఇందులోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది #🆕Current అప్‌డేట్స్📢