@ విజ్జి @
814 views
6 hours ago
త్రికోటేశ్వర స్వామికి చల్లకుండను సమర్పించిన అజ్ఞాత భక్తుడు.... ఈరోజు రోహిణి కార్తీ జేష్ఠ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారికి పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఆచార సంప్రదాయంలో భాగంగా ఈరోజు ఒక అజ్ఞాత భక్తుడు స్వామివారికి గిరిగోవు పెరుగుతో స్వామివారికి నూతన కుండలో మజ్జిగ సమర్పించడం జరిగింది. అనంతరం మజ్జిగ భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ పూజారులు మాట్లాడుతూ ఇది ఎప్పటినుంచో ఉన్న ఆచారమని కానీ మధ్యలో నిలిపివేశారని ఈరోజు ఇలా ఓ భక్తుడు వచ్చి స్వామివారికి చల్లకుండా సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందని స్వామివారి ఆశీస్సులు ఆ భక్తులపై ఉంటాయని పేర్కొన్నారు. #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status