Nara Lokesh
566 views
4 hours ago
తమ పిల్లలు రిషిత, రియాన్స్‌ల పుట్టిన రోజు సందర్భంగా పామర్రు నియోజకవర్గం అడ్డాడ జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి రూ.2 లక్షలు విరాళంగా అందించిన బొప్పన భరత్ కుమార్, మృదుల దంపతులకు హృదయపూర్వక అభినందనలు. పుట్టినరోజుని ఆడంబరంగా కాకుండా, అర్థవంతంగా జరపడం ద్వారా సామాజిక బాధ్యత నెరవేర్చారు. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్