DUDEKULA DASTAGIRI
653 views
1 days ago
కాటన్ దొర జయంతి రోజున పోలవరం నిర్వాసితులకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగో విడతగా పోలవరం నిర్వాసితులకు రూ.306.61 కోట్ల పరిహారం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేత. 23 నెలల్లో రూ.2,250 కోట్లు నిర్వాసితులకు చెల్లించిన కూటమి ప్రభుత్వం. గత గొడ్డలి పార్టీ హయాంలో నిర్వాసితుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. #PolavaramProject #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🏛️రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #✊నారా లోకేష్ #🎯AP రాజకీయాలు