DUDEKULA DASTAGIRI
517 views
12 hours ago
ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రచించిన “అప్నాపన్: మై ఎక్స్ పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు. #NaraLokeshInDelhi #NaraLokesh #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు