ఢిల్లీ చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్కు స్వాగతం పలికిన టీడీపీ ఎంపీలు. రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రచించిన “అప్నాపన్: మై ఎక్స్ పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి లోకేష్ పాల్గొననున్నారు.
#NaraLokeshInDelhi
#NaraLokesh
#📰ప్లాష్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ఆంధ్రా వాయిస్ #🎯AP రాజకీయాలు