"రైతు గోస - బీజేపీ భరోసా" బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లి నుండి వికారాబాద్ జిల్లా కులకచర్ల మార్కెట్ యార్డుకు బయల్దేరడం జరిగింది.
#✋బీజేపీ🌷#🏛️రాజకీయాలు#🌍నా తెలంగాణ#తెలంగాణ#రావుల భరత్ రెడ్డి🚩