Telugu Desam Party (TDP)
590 views
1 days ago
రైతులను కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఆక్వా రైతులకు ఫీడ్ ధరను రూ.4 మేర తగ్గించాలని ఆదేశాలు జారీ చేశాం. గతంలో తోతాపురి మామిడికి మెట్రిక్ టన్నుకు రూ.4 వేలు ఇచ్చాం. బర్లి పొగాకును రూ.279కోట్ల వ్యయం చేసి కొనుగోలు చేశాం. కేజీకి రూ.200 కు తక్కువ కొనుగోలు చేసేందుకు వీల్లేదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. #AnnadathaSukhibhava #అన్నదాతసుఖీభవ #PMKisan #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్