చాకుతో బెదిరించి మేనకోడలిపై మామ అత్యాచారం
AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం చోటు చేసుకుంది. ఛాన్ బాషా (30) అనే వ్యక్తి మేనకోడలిని (10) చాకుతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ నెల 21న బాలికపై అత్యాచారం చేస్తుండగా..
బాలిక కేకలు వేయడంతో స్థానికులు వచ్చి నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితుడిని నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.
#🆕Current అప్డేట్స్📢 #🗞️అక్టోబర్ 24th అప్డేట్స్💬