Follow
నాగేశ్వరరావు చింతా
@306766249
1,083
Posts
400
Followers
నాగేశ్వరరావు చింతా
625 views
1 months ago
ఈ రోజు 25-06-2026 , నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, బండిఆత్మకూరు, మండలం , పార్నపల్లె గ్రామంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపము లో జరిగిన, వేలాసాయి, -వెడ్స్- సత్యప్రియ వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #🌾రైతు సమాచారం #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳దేశం #🙏నా దేశ గొప్పతనం #⛳భారతీయ సంస్కృతి
నాగేశ్వరరావు చింతా
502 views
4 months ago
భారతీయ జనతా పార్టీ - నంద్యాల జిల్లా, బండిఆత్మకూరు మండలం. జనతా వారధి కార్యక్రమం - ప్రజల సమస్యలకు బీజేపీ బలమైన గొంతు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి ఆదేశాల మేరకు, మన జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి సూచన మేరకు. తేదీ: 23.03.2026 (సోమవారం) 🕤 సమయం: ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం: జనతా వారధి - సమస్యలపై, బండి ఆత్మకూరు మండలం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) మండల తహశీల్దార్ గారికి పెద్ద దేవలాపురం గ్రామంలో పెద్దగా ఉన్న కాలువను, చిన్నగా చేయడంతో ఊరిలోకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని 167 K జాతీయ రహదారి సంబంధించిన , పనులను ఒక సారి పరిశీలించాలి అని తహశీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చింతా నాగేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా నాయకులు గుప్తా, బిజెపి నాగరత్నం, తదితరులు పాల్గొన్నారు. #🇮🇳టీమ్ ఇండియా😍 #🎬దేశభక్తి మూవీ సీన్స్ #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱
నాగేశ్వరరావు చింతా
2K views
4 months ago
*రైతన్న మీకోసం కార్యక్రమం* ఈరోజు సంత జుటూరు ఏ.కోడూరు పార్నపల్లి ఎర్రగుంట్ల బండి ఆత్మకూరు రామాపురం జిసీ పాలెం పరమటూరు గ్రామాల్లో పాల్గొని కర పత్రాలను పంపిణీ చేయడమైనది. #🏛️రాజకీయాలు #⛳భారతీయ సంస్కృతి #🎬దేశభక్తి మూవీ సీన్స్ #🇮🇳టీమ్ ఇండియా😍
నాగేశ్వరరావు చింతా
511 views
5 months ago
భారతీయ జనతా పార్టీ - నంద్యాల జిల్లా, బండిఆత్మకూరు మండలం. జనతా వారధి కార్యక్రమం - ప్రజల సమస్యలకు బీజేపీ బలమైన గొంతు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారి ఆదేశాల మేరకు, మన జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి సూచన మేరకు. తేదీ: 2.03.2026 (సోమవారం) 🕤 సమయం: ఉదయం 10:30 గంటలకు కార్యక్రమం: జనతా వారధి - సమస్యలపై, బండి ఆత్మకూరు మండలం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) మండల ప్రజా పరిషత్ అధికారి (MPDO) గాయత్రి గారికి పింఛన్లకు సంబంధించిన, ఇంటి నిర్మాణం కోసం సంబంధించి. పొజిషన్ సర్టిఫికెట్ కోసం, అర్జిదారులతో కలిసి, పేద ప్రజలకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో. బీజేపీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చింతా నాగేశ్వరరావు, జిల్లా , బిజెపి సీనియర్ నాయకులు మీనిగ శ్రీనివాసరెడ్డి , నాగరత్నం, మల్లేష్ , రంగల పకీరయ్య, మిద్దె శివకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🙏🏻అమ్మ భవాని #🎨హోలీ త్వరలోనే రానుంది🌈 #🇮🇳టీమ్ ఇండియా😍 #🇮🇳 మన దేశ సంస్కృతి