అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి కుటుంబాలని ఆదుకుంటున్నాం. కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గిస్తే, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ళలో రూ.1000 కోట్లు ఆదా చేసి, ఆ లబ్ది ప్రజలకే ఇస్తుంది.
#vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్