లడ్డూ కల్తీ జరిగిందని అప్పటి టీటీడీ చైర్మన్ బాబాయ్ సుబ్బారెడ్డి ఒప్పుకుంటుంటే, అబ్బాయి జగన్ రెడ్డి అదేం లేదంటూ బుకాయిస్తున్నాడు. తాజాగా సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తులో తేలిందేంటంటే, సుబ్బారెడ్డి ఆదేశాలతో, సుబ్బారెడ్డి ఫోన్ తోనే కల్తీ నెయ్యి సరఫరాదారులకు చిన్నప్పన్న ఫోన్ చేసి లంచాలు ఎంత, ఎలా, ఎక్కడికి పంపాలో చెప్పాడని స్పష్టమైంది. ఇప్పుడు చెప్పండి అబ్బాయి గారు..అసలు ఈ చిన్నప్పన్న ఎవురి పీఏ అని?
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#FekuJagan
#AndhraPradesh
#📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్