ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్పీటీఈఎల్ ద్వారా నిర్వహించిన అడ్వాన్స్డ్ క్వాంటమ్ స్కిల్లింగ్ కోర్సులో జాతీయ స్థాయిలో 4 గోల్డ్, 14 సిల్వర్ మెడల్స్ సాధించిన 18 మంది విద్యార్థులు సచివాలయంలో సీఎం చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన యువతను సీఎం చంద్రబాబు గారు అభినందించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🟢వై.యస్.జగన్#🟡తెలుగుదేశం పార్టీ#🟨నారా చంద్రబాబు నాయుడు#🟡నారా లోకేష్#🟥జనసేన
ఐఐటీ మద్రాస్, ఐబీఎం రీసెర్చ్ సంయుక్తంగా ఎన్పీటీఈఎల్ ద్వారా నిర్వహించిన అడ్వాన్స్డ్ క్వాంటమ్ స్కిల్లింగ్ కోర్సులో జాతీయ స్థాయిలో 4 గోల్డ్, 14 సిల్వర్ మెడల్స్ సాధించిన 18 మంది విద్యార్థులు సచివాలయంలో సీఎం చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన యువతను సీఎం చంద్రబాబు గారు అభినందించారు.
#ChandrababuNaidu
#AndhraPradesh #🟢వై.యస్.జగన్#🟡తెలుగుదేశం పార్టీ#🟨నారా చంద్రబాబు నాయుడు#🟡నారా లోకేష్#🟥జనసేన
కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన నిలిచి, స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ను పునరుద్ధరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, ధైర్యం కల్పించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గార్లకు హృదయపూర్వక ధన్యవాదాలు.
#APAssembly
#AndhraPradesh #🟢వై.యస్.జగన్#🟡తెలుగుదేశం పార్టీ#🟨నారా చంద్రబాబు నాయుడు#🟡నారా లోకేష్#🟥జనసేన
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనను అడ్డగోలుగా, అస్తవ్యస్తంగా చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం చంద్రబాబు గారు 28 జిల్లాలకు 28 జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసి, ప్రజలకు మరింత సమర్థవంతమైన, సుపరిపాలనను అందించే దిశగా చర్యలు చేపట్టారు.
#APAssembly
#PsychoFekuJagan
#AndhraPradesh #🟢వై.యస్.జగన్#🟡తెలుగుదేశం పార్టీ#🟨నారా చంద్రబాబు నాయుడు#🟡నారా లోకేష్#🟥జనసేన
నాటి నుంచి నేటి వరకు బీసీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించి దేశానికే ఆదర్శంగా నిలిచిన నాయకుడు సీఎం చంద్రబాబు గారు.
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh #🟢వై.యస్.జగన్#🟡తెలుగుదేశం పార్టీ#🟨నారా చంద్రబాబు నాయుడు#🟥జనసేన#🟡నారా లోకేష్